Posts

Showing posts from August, 2025

హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు

Image
  హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు 13 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం  పట్టించుకోని హెచ్ఎండీఏ కమిషనర్  - గ్హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని హార్టికల్చర్ లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొంతమంది అధికారులు అక్రమంగా అడ్డా దారిలో పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హార్టీకల్చర్ మొక్కల టెండర్లు , వర్క్స్ విషయంలో కింది స్థాయి సిబ్బంది దాదాపు పదమూడు కోట్ల వరకు స్కామ్ చేసినట్లు సమాచారం. దీనిమీద కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ద్రుష్టి పెట్టడం లేదని అంటున్నారు. ముఖ్య మంత్రి నేరుగా ద్రుష్టి పెట్టకపోవడం వల్లనే ఇలా విచ్చల విడిగా ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది అంటున్నారు. దీని పరిధిలో పనిచేసే ఐఎఫ్ఎస్ అధికారి ప్రసాద్ కు ఉద్యోగులతో సమన్వయం లేకపోవడమే అసలు కారణం అంటున్నారు. ఇందులో తవ్విన కొద్దీ భారీ స్కామ్ బయట పడే అవకాశాలు ఉన్నాయట. అందుకోసం దీనిమీద ఎన్ఫోర్స్మెంట్ , విజిలెన్స్ , ఏసిబి లాంటి కీలక డిపార్ట్మెంట్లు ద్రుష్టి పెడితే ప్రజా ధనాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అంటున్నారు సామాన్య జనం.

హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు

Image
హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు 13 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం పట్టించుకోని హెచ్ఎండీఏ కమిషనర్ గ్హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని హార్టికల్చర్ లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొంతమంది అధికారులు అక్రమంగా అడ్డా దారిలో పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హార్టీకల్చర్ మొక్కల టెండర్లు , వర్క్స్ విషయంలో కింది స్థాయి సిబ్బంది దాదాపు పదమూడు కోట్ల వరకు స్కామ్ చేసినట్లు సమాచారం. దీనిమీద కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ద్రుష్టి పెట్టడం లేదని అంటున్నారు. ముఖ్య మంత్రి నేరుగా ద్రుష్టి పెట్టకపోవడం వల్లనే ఇలా విచ్చల విడిగా ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది అంటున్నారు. దీని పరిధిలో పనిచేసే ఐఎఫ్ఎస్ అధికారి ప్రసాద్ కు ఉద్యోగులతో సమన్వయం లేకపోవడమే అసలు కారణం అంటున్నారు. ఇందులో తవ్విన కొద్దీ భారీ స్కామ్ బయట పడే అవకాశాలు ఉన్నాయట. అందుకోసం దీనిమీద ఎన్ఫోర్స్మెంట్ , విజిలెన్స్ , ఏసిబి లాంటి కీలక డిపార్ట్మెంట్లు ద్రుష్టి పెడితే ప్రజా ధనాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అంటున్నారు సామాన్య జనం.

బాబోయ్ మాకొద్దు ఈ మంత్రి

Image
బాబోయ్ మాకొద్దు ఈ మంత్రి డిపార్ట్మెంట్లో ఉద్యోగుల అసహనం. ఏడాది కాలంలో భారీగా శాఖలో అవినీతి ప్రతిఫైల్ కు కమిషన్ వెళ్లాల్సిందే. ఏ గ్రాంట్ వచ్చిన అందులో 12 శాతం కమిషన్ తప్పని సరి తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖలో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారట.మంత్రి సీతక్క వ్యవహార శైలీ తో బాబోయ్ మాకొద్దు ఈ మంత్రి అంటూ బహటంగానే చెప్పుకుంటున్నట్లు వినికిడి. సంబంధిత శాఖలో ఒక్కో ఫైల్ నెలల తరబడి పెండింగ్ లో పెడుతున్నట్లు సమాచారం. డిపార్మెంట్ కు ఏదైన ఫైల్ వెళ్లిందంటే కనీసం రెండు నుండి మూడు నెలల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.ఓ షాడో అధికారి డిపార్ట్మెంట్ లో చక్రం తిప్పుతున్నారట. సింగరేణి నుండి డిప్యూటేషన్ మీద మంత్రికి పీఏ గా వచ్చిన వ్యక్తి పంచాయితీ రాజ్ మొత్తం ఏక చక్రాదిపత్యం తో ఏలుతున్నట్లు ఉద్యోగులు కోడైకూస్తున్నారు. మంత్రికంటే అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు సమాచారం.సింగరేణి నుండి తనను స్పెషల్ గా డిప్టేషన్ మీద తీసుకున్నారని తన మాటే శాసనమని చెప్పుకొని ఉద్యోగులను బెదిరిస్తునట్లు తెలుస్తోంది. ఇక పీ ఆర్ ప్రినిసిపాల్ సెక్రెటరీ ఎవరికీ అందుబాటులో ఉండరట. దాదాపు పదేళ్లు సింగరేణి సిఎండి గా చక్రం తిప్పి పిఆర్ డిపార్...

ఆర్ అండ్ బి మినిస్టర్ పనితీరు భేష్

Image
ఆర్ అండ్ బి మినిస్టర్ పనితీరు భేష్ ఏడాదిలో శాఖను పరుగులు పెట్టిస్తున్న వైనం మంత్రి చొరవతో మంచి ఫలితాలు డిపార్ట్మెంట్ పరిధిలో మంత్రి పేషీలో భారీగా పెండింగ్ ఫైళ్లు. మంత్రి దృష్టికి తీసుకెళ్లని సదరు పేషీ అధికారులు ఆర్ అండ్ బి శాఖను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు.ఏడాది కాలంలో ఆయన తీసుకున్నా నిర్ణయాలతో శాఖ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది.డిపార్ట్మెంట్ లో ఎలాంటి ఇబ్బంది ఉన్న నేరుగా సీఎంకు చెప్పి సాల్వు చేయగల మంత్రిగా కోమటి రెడ్డికి వెంకట్ రెడ్డికి పేరుంది.అదే బాటలో ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ కు సైతం పేరుంది.వికాస్ రాజ్ కూడా డిపార్ట్మెంట్ లోని ఏ ఒక్క ఫైల్ పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తున్నారు.ఆర్ అండ్ బి శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి మంత్రి నిర్ణయాలకు అనుగుణంగా దూసుకెళ్తున్నారు.కానీ మంత్రి కోమటి రెడ్డి పేషీ లో కొన్ని కీలక ఫైళ్లు పెండింగ్ ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.ఇది మంత్రి నోటిస్ లేనట్లు సమాచారం.తద్వారా మంత్రి పేరు బద్నామ్ అవుతున్నట్లు తెలుస్తుంది.ఇటీవల AEEs నుండి DEEs గా ప్రమోషన్లు పొందాల్సిన పదిహేను మందికి సంబందించిన ఫైల్ ( 284 ఫైల్ నంబ...

PMGSY లో భారీగా అవకతవకలు.

Image
PMGSYలో భారీగా అవకతవకలు పెండింగ్ నిధులు విడుదల కావడంతో పంచాయితీ రాజ్లో గందరగోళం కాంట్రాక్టర్లనుండి భారీగా కమిషన్లు వసులు కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్. ఆ శాఖ మంత్రి కనుసన్నులోనే అక్రమార్కుల అవినీతి బాగోతం ఏసిబి అధికారులు ద్రుష్టి పెట్టాలంటున్న కాంట్రాక్టర్లు PMGSYలో భారీగా అవకతవలు జరుగుతున్నాయట.ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమాల కింద రావాల్సిన పెండింగ్ నిధులను తాజగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సెంట్రల్ షేర్ కింద రావాల్సిన అరవై శాతం నిధులు డెబ్భై కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.దింతో స్టేట్ షేర్ కింద నలబై శాతం నిధులు( యాబై కోట్లు )విడుదల అయ్యాయి.దింతో ఏళ్ల తరబడి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లకు కాస్తంత ఉపశమనం దొరికినట్లు అయింది.అయితే ఇందులో భారీగా కమిషన్ల పర్వం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క నేరుగా కమిషన్లు తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.మంత్రి పీఏ సతీష్ నేరుగా కాంట్రాక్టర్లకు అఫర్ ఇస్తున్నట్లు సమాచారం.పెండింగ్ బిల్లులు ఇక్కడ నుండి ఫైనల్ అయ్యి ఇంచార్జి ఈఎన్సీ అశోక్ వద్దకు చేరి అక్కడ ...

సచివాలయ అనుమతిపై మాకు సీఎం ఆదేశాలు

Image
సచివాలయ అనుమతిపై మాకు సీఎం ఆదేశాలు అందుకోసమే ఎవరిని అనుమానించడం లేదు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , మంత్రుల పేరిట ఎవరు రావొద్దు మీడియా కు సైతం ఆంక్షలు తప్పవు సెక్రెటేరియేట్ సెక్యురిటి విభాగం ఉన్నతాధికారి తెలంగాణ సచివాలయంలో ఆంక్షల పర్వం నడుస్తోంది.ఆయా పనుల నిమిత్తం లోపలికి వెళ్లేవారికి అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేస్తున్నారు. వివిధ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులను కలిసేందుకు వస్తున్నా వారిని స్పెసిఫిక్ గా లోపలికి అనుమతి ఇస్తున్నారట.ఈ మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి సచివాలయం వచ్చిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఇదే తరహా ఆంక్షలు ఉండేవి. ప్రజా పాలనలో కూడా అదే రిపీట్ అవుతుంది. దింతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్య మంత్రి కాకముందు సెక్రెటరియేట్ లో ఆంక్షలపై ఒంటికాలిపై లేసిన సీఎం ఇప్పుదు అక్కడే ఆంక్షలు పెట్టడం సరికాదు అంటున్నారు.ఒకప్పుడు మంత్రి సీతక్క ఎమ్మెల్యే హోదాలో సచివాలయానికి రిప్రెసెంటేషన్ ఇవ్వడానికి వస్తే అనుమతి నిరాకరించారని అప్పట్లో టీఆరెస్ ను బద్నామ్ చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలొకి వచ్చాక అదే వైఖరి కొనసాగుతుంది. ముఖ్...