తెలంగాణలో పెరుగుతున్న అవినీతి తిమింగలాలు.
తెలంగాణలో పెరుగుతున్న అవినీతి తిమింగలాలు. ఏసిబి పనితీరుపై ప్రజల సంతృప్తి. ఒరిజినల్ వ్యక్తులను వదిలేసి అసలు వ్యక్తులను వదిలేస్తున్నారన్న విమర్శలు. ప్రభుత్వం లోని పెద్ద తలకాలయాల మీద ద్రుష్టి పెడితే బాగుతుందంటున్న బాధితులు. వేల కోట్లు సంపాదించే వారిని కాకుండా చిన్న ఉద్యోగులే టార్గెట్ గా మారుతున్న వైనం. తెలంగాణలో అనిషా ( అవినీతి నిరోధక శాఖ) పనితీరు భేష్ అంటున్నారు జనం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటు కోట్లాది రూపాయల అక్రమాస్తులను కూడబెట్టుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.హరి రామ్ నాయక్,నూనె శ్రీధర్,మురళీధర్ రావు లాంటి వాళ్ళు సగటున ఒక్కొక్కరు వెయ్యి కోట్ల అక్రమాస్తులను కూడబెట్టినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.వారిని పక్క ప్రణాళికతో స్కెచ్ వేసి పట్టుకోవడంలో ఏసిబి సక్సెస్ అయింది.అలాగే రాష్ట్రంలో భారీగా అక్రమాస్తులను కుడా బెడుతున్న ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వ అనుమతితో దాడులు చేస్తే బాగుతుందంటున్నారు సామాన్య జనం.అలాగె ఏళ్ల తరబడి ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉంటున్న వందలాది ఫైళ్లకు మోక్షం లభించడం లేదు.అందులో క్లియర్ గా అనుమతి ఉన్న వాటికీ కూడా పర్మిషన్ దొరకడం లేదు. బాధితులు సంవత్సరాల తిరిగిన న...
.jpg)
Comments
Post a Comment