PMGSY లో భారీగా అవకతవకలు.
PMGSYలో భారీగా అవకతవకలు పెండింగ్ నిధులు విడుదల కావడంతో పంచాయితీ రాజ్లో గందరగోళం కాంట్రాక్టర్లనుండి భారీగా కమిషన్లు వసులు కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్. ఆ శాఖ మంత్రి కనుసన్నులోనే అక్రమార్కుల అవినీతి బాగోతం ఏసిబి అధికారులు ద్రుష్టి పెట్టాలంటున్న కాంట్రాక్టర్లు PMGSYలో భారీగా అవకతవలు జరుగుతున్నాయట.ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమాల కింద రావాల్సిన పెండింగ్ నిధులను తాజగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సెంట్రల్ షేర్ కింద రావాల్సిన అరవై శాతం నిధులు డెబ్భై కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.దింతో స్టేట్ షేర్ కింద నలబై శాతం నిధులు( యాబై కోట్లు )విడుదల అయ్యాయి.దింతో ఏళ్ల తరబడి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లకు కాస్తంత ఉపశమనం దొరికినట్లు అయింది.అయితే ఇందులో భారీగా కమిషన్ల పర్వం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క నేరుగా కమిషన్లు తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.మంత్రి పీఏ సతీష్ నేరుగా కాంట్రాక్టర్లకు అఫర్ ఇస్తున్నట్లు సమాచారం.పెండింగ్ బిల్లులు ఇక్కడ నుండి ఫైనల్ అయ్యి ఇంచార్జి ఈఎన్సీ అశోక్ వద్దకు చేరి అక్కడ ...
.jpg)
Comments
Post a Comment