ప్రభుత్వనికి ఇబ్బందికరంగా ఆ మంత్రి వ్యవహార శైలీ.
ప్రభుత్వనికి ఇబ్బందికరంగా ఆ మంత్రి వ్యవహార శైలీ.
మంత్రి తీరుపై కుల సంఘాల ఆగ్రహం.
తమ వర్గాలకు ఎం చేయడం లేదంటూ ఆవేదన.
ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమెల్సీలకు తప్పని కమిషన్ తిప్పలు.
ప్రజా పాలనలో మంత్రుల తీరుపై జుగుప్సాకరంగా చర్చ నడుస్తోంది.పదేళ్ల పాటు రాష్ట్రాన్నీ అధోగతి చేసిన వారి బాటలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పాలనా నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఖావో - ఖీలావో అన్న నానుడి అంటుంచింతే కేవలం ఖావో అన్నదే నిజం అవుతుంది అంటున్నారు జనం. ఓట్లు వేసి తమకు మంచి చేస్తారని గెలిపించిన జనాలకు తీరా పవర్ లోకి వచ్చాక చుక్కలు చూపిస్తున్నారు.ఎవరికీ వారే యమునా తీరె అన్నట్లుగా తయారై సామాన్యులకు నరకం పరిచయం చేస్తున్నారు.ఎస్సి , ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులు విడుదల కావు. వివిధ అభివృద్ది పనుల నిమిత్తం ఉన్నదంతా అమ్మి ఖర్చు చేసి తరువాత బిల్లులు పెడితే డైరెక్ట్ గా కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్ అవుతాయఅంటున్నారట.ఆర్తిక శాఖ మంత్రికంటే అయన సతీమణిదే డిపార్ట్మెంట్ లో హావ నడుస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది.లేటెస్ట్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సంబంధిత కాంట్రాక్టర్ కు పెండింగ్ బిల్లులు ఇప్పించాలని అడిగితె ఉమ్మడి మెదక్ జిల్లాలోని మంత్రి దగ్గరకు వెళితే అక్కడ కమిషన్ ఇవ్వందే పనులు అవడం లేదంటూ చెప్పడంతో అవాక్కయ్యారట.ఆర్థిక శాఖ మంత్రి కంటే అయన సతీమణి ఇన్వాల్మెంట్ ఎక్కువ అవుతుందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన ప్రభుత్వం చేసేది ఎం లేక కామ్ గా ఉండటంతో సామాన్యులు లబో దిబో అంటున్నారనిసమాచారం.
Comments
Post a Comment