Cricket

 మెన్స్ టీ20 టీమ్-2024ను ఐసీసీ ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంచుకుంది. భారత్ నుంచి రోహిత్‌తో పాటు హార్దిక్, బుమ్రా, అర్ష్‌దీప్‌కు చోటు దక్కింది. 2024 టీ20 WCలో 378 రన్స్ చేసిన రోహిత్, టోర్నీ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.



Comments

Popular posts from this blog

PMGSY లో భారీగా అవకతవకలు.

హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు

హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు